తిరుమలలో జూలై
ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పం చమిని ఘనంగా నిర్వహిస్తారు. నూ తన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీ లు తమకు పుట్టే సంతానం గరుడుని లాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్ వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపం చమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం .

No comments :
Write comments