హైదరాబాద్ కు చెం
హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతం లో ఉన్న “ఆనంద నిలయం” అనే 3, 500 చదరపు అడుగులు గల భవనాన్ని, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఆయన టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్ లు వీలునామాలో పేర్కొన్నారు.
తను బ్యాంకులో దాచుకున్న సొమ్ మును టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 36 లక్షలు, శ్రీ వేంకటేశ్వ ర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ .6 లక్షలు, శ్రీ వేంకటేశ్వ ర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీ వేంకటేశ్ వర గో సంరక్షణ ట్రస్టుకు రూ .6 లక్షలు, శ్రీవేంకటేశ్వ ర విద్యాదాన ట్రస్టుకు రూ.6 ల క్షలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.6 లక్షలు విరాళంగా అందివ్ వాలని సంకల్పించారు.
తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరస్ వామి సేవలో అంకితమై ఉండాలని ఆకాం క్షించిన శ్రీ భాస్కర్ రావు అం తిమ కోరిక మేరకు ఆయన మరణానం తరం ట్రస్టీలు శ్రీ ఎం.దేవరాజ్ రెడ్డి, శ్రీ వి.సత్యనారాయణ, శ్రీ బి.లోకనాథ్ లు వీలునామా ప్ రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను గు రువారం ఉదయం శ్రీవారి ఆలయంలో ని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సీ.హెచ్. వెం కయ్య చౌదరి అందజేశారు.
ఈ మేరకు శ్రీ భాస్కర్ రావు గా రి ట్రస్టీలను అదనపు ఈవో స త్కరించి ఈ సత్కార్యానికి కృ షి చేసినందుకు గాను అభినందనలు తెలియజేశారు.

No comments :
Write comments