తిరుచానూరులో ఆగ
ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్ మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమి స్తారు. ఈ వ్రతాన్ని శ్రీ వేం కటేశ్వర భక్తి ఛానల్ ప్రత్ యక్ష ప్రసారం చేయనుంది.
భక్తులు నేరుగా వ్రతంలో పాల్ గొనేందుకు జూలై 31న ఉదయం 9 గం టలకు ఆన్లైన్లో 150 టికెట్ లు జారీ చేస్తారు. అదేవిధంగా ఆలయం సమీపం కౌంటర్లో ఆగస్టు 7న ఉదయం 9 గంటలకు కరెంట్ బుకిం గ్లో 150 టికెట్లు విక్రయిస్తా రు. రూ.1000/- చెల్లించి భక్తు లు టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయం లో అభిషేకం, అభిషేకానంతర దర్శనం , లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊం జల సేవ, బ్రేక్ దర్శనం, వే ద ఆశీర్వచనం సేవలను టిటిడి రద్దు చేసింది.

No comments :
Write comments