కార్వేటినగరం రు
ఇందులో భాగంగా మొదటి రోజు ఆగ స్టు 6న శ్రీ సీతాలక్ష్మణ స మేత శ్రీ కోదండరామస్వామి వారు , ఆగస్టు 7, 8వ తేదీల్లో శ్రీ రుక్మిణి, స త్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు సాయంత్రం 6.30 నుం చి రాత్రి 8 గంటల వరకు తెప్ పలపై విహరించి భక్తులకు దర్శనమి స్తారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్న పన తిరుమంజనం, సాయంత్రం 5 నుం డి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్ర చార పరిషత్, అన్నమాచార్య ప్ రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మి క, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
No comments :
Write comments