మన్యంలో తెల్లదొ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన్యం ప్రాంతాలలో తెల్ల దొరల దో పిడిపై అల్లూరి సీతారామ రాజు పో రాటం చేసి యోధుడు అయ్యారని మాట్ లాడారు. బడుగు ప్రజల కోసం అల్లూ రి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, అల్లూరి కుటుంబ సభ్యులు సైతం నేటికి సామాన్య జీ వితాన్ని గడపుతున్నారని ఆయన గు ర్తు చేశారు. అల్లూరి సీతారామ రాజు త్యాగాలను చెప్పుకుని లబ్ ది పొందాలనే ఆలోచన అల్లూరి కుటుం బ సభ్యులకు లేదని, కష్టాన్ని నమ్ముకుని బ్రతకాలని, నిరాడంబరం గా జీవితాన్ని గడపడం వారి గొప్ పతనానికి నిదర్శనం అన్నారు. అల్ లూరి సీతారామరాజులోని ధాదృత్వం, క్షమాగుణం, దేశభక్తి, ఆధ్యాత్ మికత, పోరాడేతత్వంను నవతరం ఆకలిం పుచేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా టిటిడి ఎస్టేట్ ఆఫీ సర్ శ్రీమతి జి. సువర్ణ మాట్లా డుతూ సాయుధ పోరాటం ద్వారా మన్యం ప్రజల హక్కులకు రక్షణగా ఉంటూ చివరి నిమిషం వరకు పోరాడారని చె ప్పారు. అల్లూరి సీతారామ రాజు ఆ రోజుల్లో తప్పని పరిస్థితుల్ లో తిరుగుబాటు ధోరణితో హక్కుల కోసం పోరాటం చేశారని, నేటి యు వత ఆయనలోని ధైర్యాన్ని మననం చే సుకుని జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవాలని సూచించారు.
ఈ సందర్భంగా అల్లూరి సీతారామరా జు ధీరత్వంపై పలువురు వక్తలు ప్ రసంగించారు.
అంతకుముందు టిటిడి వెల్పేర్ డి పార్ట్మెంట్ ఆధ్వర్యంలో శ్రీ అల్లూరి సీతారామరాజు చిత్రపటాని కి అంజలి ఘటించారు. అన్నమయ్య వి గ్రహానికి ప్రత్యేక పూజలు హారతు లు సమర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ డబ్ల్యూ డిగ్రీ కళాశాల అధ్యాపకు రాలు శ్రీమతి కృష్ణవేణి వ్యాఖ్ యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్ రమంలో డిప్యూటీ ఈవో (వెల్ఫేర్) శ్రీ ఏ. ఆనందరాజు, పలువురు టిటి డి ఉద్యోగులు, సిబ్బంది, విద్యా ర్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


No comments :
Write comments