చిత్తూరు జిల్లా
ఆసక్తిగల వ్యాపారస్థులు "కార్ యనిర్వహణాధికారి, టిటిడి" పేరి ట రూ.112 డిడి తీసి సదరు ఆలయంలో దరఖాస్తులు పొందవచ్చు. టెండర్ ఫారంతో ధరావత్తు సొమ్ము (ఈఎండి) రూ.10,000 డిడిని (ఈవో, టిటిడి పేరు మీద) తీసి జతపరచవలెను. టెం డర్ దరఖాస్తుల స్వీకరణ ముగింపు 23.07.2025 మధ్యాహ్నం 03.00 గం. లకు, టెండర్ పరిశీలన అదే రోజు మద్యా హ్నం 04.00 గంటలకు శ్రీనివాసమం గాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్ వరస్వామివారి ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో కార్యాలయం నుందు జరుగనుంది.
ఇతర వివరాలకు ఆలయ కార్యాలయం పని వేళలలో ఆలయ ప్రత్యేక డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని సంప్రదిం చగలరు.

No comments :
Write comments