తిరుమలలో
బుధవారం తిరుమల గోకులం సమావేశ మందిరంలో టీటీడీ ట్రాన్స్పోర్ ట్, అటవీ, విజిలెన్స్, ఆర్టీ ఏ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలో ట్రాఫి క్ను నియంత్రణకు తీసుకోవాల్ సిన చర్యలపై ఆయన సమీక్షించారు .
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లా డుతూ పాలసీ డాక్యుమెంట్ లో ఈవీ పాలసీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ ట్ను బలోపేతం చేయడం, ప్రైవేట్ జీప్ డ్రైవర్లకు అవగాహన కల్పిం చడం, పాత వాహనాల వల్ల ఏర్పడుతు న్న పర్యావరణ కాలుష్యాన్ని నివా రించేందుకు ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలు చేర్చాలని సూచించారు.
అలాగే తిరుమలలో ప్రీపెయిడ్ టా క్సీ సదుపాయం ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలం గు ర్తించడంతో పాటు భక్తుల సౌకర్యా ర్థం కనీస, గరిష్ట ఛార్జీలను ని ర్ణయించాలని అధికారులను ఆదేశిం చారు.
ఈ సమావేశంలో ట్రాన్స్పోర్ట్ జీఎం శ్రీ శేషా రెడ్డి, టీటీడీ డిప్యూటీ సిఎఫ్ శ్రీ ఫణికుమార్ నాయుడు, విజిలెన్స్ అధికారులు శ్రీ రామ్కుమార్, శ్రీ సురేం ద్ర, జిల్లా రవాణా అధికారి శ్రీ కె. మురళి మోహన్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments