భారత మాజీ ఉపరాష్
ఈ సందర్భంగా ఆయన భక్తులతో ముచ్ చటించారు. అన్నప్రసాదాలు రుచి కరంగా, శుభ్రంగా ఉన్నాయని భక్తు లు ఆయన వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భక్తు లకు శ్రీవారి సేవకులు అందిస్తు న్న సేవలను కూడా ప్రశంసించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ , టీటీడీ అందిస్తున్న అన్నప్రసా దం ఎంతో శుచిగా, రుచిగా ఉందని తెలిపారు. శ్రీవారి సేవకులుగా భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సహక్తులకు సేవలందించడం ఆనందదాయకమైన విషయమని తెలియజే శారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాశ్ రెడ్ డి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెం కయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్ గొన్నారు.








No comments :
Write comments