విజయవాడ శ్రీ వేం
ఇందులో భాగంగా ఉదయం 9 నుండి మ ధ్యాహ్నం 12 గంటల వరకు యాగ శాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వా స్తుహోమం, రక్షాబంధనం, వైదిక కార్యక్రమాలు నిర్వహిం చారు.
సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంటల వరకు యాగశాలలో కుంభ రా ధనలు, అభి మంత్రణము, కళాపకర్షణ, ఉక్త హోమాలు ని ర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికా రులు, ఆలయ అర్చకులు పాల్గొన్ నారు.




No comments :
Write comments