భక్తుల సౌకర్యార్
ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధు లు టీటీడీ భద్రతా వ్యవస్థను మరిం త ఆధునీకరించడంలో భాగంగా సాంకే తిక పరిజ్ఞానంతో అత్యాధునిక భద్ రతా సదుపాయాలపై పవర్ పాయింట్ ప్ రెజెంటేషన్ ఇచ్చారు.
ఇందులో భాగంగా అలిపిరి తనిఖీ కేం ద్రం ఆధునీకరణ, అధిక సామర్థ్యం కలిగిన స్కానర్లు, త్వరితగతిన తనిఖీలు పూర్తయ్యేందుకు తీసుకో వాల్సిన చర్యలు, పార్కింగ్ మేనే జ్మెంట్, ట్రాఫిక్ కంట్రోల్, ఇం టిగ్రాటెడ్ సర్వేలన్స్ సిస్టం, కామన్ అలారం మానేజ్మెంట్ సిస్టం , ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వ్ యవస్థ, నో హెల్మెట్ డిటెక్షన్, ఆటోమెటిక్ ట్రాఫిక్ కంట్రోల్ & క్లారిఫికేషన్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ వంటి అంశాలను ఈవోకు సవివరంగా వివరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తి రుమలలో భవిష్యత్తు అవసరాలను దృ ష్టిలో ఉంచుకుని మరో 40 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించా లని అన్నారు. భక్తుల రద్దీ అధి కంగా ఉండే రోజుల్లో తీసుకోవాల్ సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పె ట్టాలని చెప్పారు. అదే విధంగా దీర్ఘ కాలిక, స్వల్ప కాలిక ప్ రణాళికలు రూపొందించాలని L&T ప్ రతినిధులను కోరారు.
ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, సిఈ శ్రీ సత్య నారా యణ, L&T ప్రతినిధుల నిపుణుల బృందం, ట్రాన్స్ పోర్ట్ మరియు IT జీఎం శ్రీ శేషారెడ్డి, ఏఎస్పీ శ్రీ రామకృష్ణ, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, శ్రీమతి సదా లక్ష్మీ, ఇతర అధికారులు పా ల్గొన్నారు.


No comments :
Write comments