శ్రీవారి సేవ స్
ఈ సందర్భంగా త్వరలో ప్రారంభిం చనున్న ప్రొఫెషనల్ శ్రీవారి సే వ, ఎన్ఆర్ఐ సేవ, గ్రూప్ సూపర్వై జర్ల సేవల కార్యాచరణ పురోగతి గు రించి సుదీర్ఘoగా చర్చించారు.
ఐఐఎం-అహ్మదాబాద్ బృందంచే గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చేందు కు కార్యాచరణ రూపొందించాలని ఈఓ ఈ సందర్బంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్ రి వర్యులు గౌ.శ్రీ నారా చంద్ రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీ వారి సేవను మరింత ఉన్నతంగా తీర్ చి దిద్దేందుకు కృషి చేయాలన్నా రు.
ఈ సందర్బంగా IT డిపార్ట్మెంట్ పవర్ పాయింట్ ద్వారా గ్రూప్ సూ పెర్వైసర్ కొరకు రూపొందించిన అప్లికేషన్ ను చూపించారు. అదే విధంగా ఎన్ఆర్ఐ సేవ, Professional సేవలను కూడా త్వరి త గతిన ప్రారంభించాలని, NRI సేవలను విస్తరించేందుకు APNRT సంస్థతో సంప్రదింపులు చే యాలని శ్రీవారి సేవ అధికారులను ఈఓ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ట్రాన్స్ పోర్ట్ మరియు IT జీఎం శ్రీ శేషారెడ్డి , సీపీఆర్వో డా. టీ.రవి, అశ్వి నీ ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్ టర్. కుసుమ కుమారి, పి ఆర్ ఓ కు మారి. నీలిమ ఇతర అధికారులు పాల్ గొన్నారు.


No comments :
Write comments