తిరుమల శ్రీవారి
వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మా డ వీధుల్లో భక్తులకు అభయమిచ్చా రు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్ మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి , అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెం కయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ శ్ రీ రామకృష్ణ, ఇతర అధికారులు పా ల్గొన్నారు.










No comments :
Write comments