తిరుపతి శ్రీ
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్ చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రా నీయకుండా శైవాగమశాస్త్రం ప్రకా రం పవిత్రోత్సవాలు నిర్వహిస్తా రు.
ఇందులో భాగంగా జూలై 07న మొదటి రోజు సోమవారం ఉదయం ఉత్సవమూర్ తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం కలశపూజ, హోమం, ప విత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు .
జూలై 08న రెండో రోజు ఉదయం గ్రం థి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం చేపడతారు.
జూలై 09న ఉదయం మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమ ర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తు లైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్ నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్ వామి, శ్రీ చండికేశ్వరస్వామివా ర్లు పుర వీధుల్లో విహరించి భక్ తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
No comments :
Write comments