తిరుపతి శ్రీ కో
ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి సేనాధిపతి ఉత్సవం, మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్ పణ ఘట్టాలు నిర్వహించారు. యాత్ రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీ యకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రో త్సవాలు నిర్వహిస్తుంటారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 20వ తేదీ యాగశాలలో పవిత్ర ప్రతి ష్ఠ, శయనాధివాసం, జూలై 21న పవి త్ర సమర్పణ, యాగశాలలో వైదిక కా ర్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 22న యాగశాలలో వైదిక కార్యక్రమా లు, పూర్ణాహుతితో పవిత్రోత్సవా లు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, ఆలయ ప్రధాన అర్చ కులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments