తిరుమలలో భక్తు
శ్రీవారి ఆలయం వద్దకు విచ్చేసి న చైర్మన్, బోర్డు సభ్యులు అక్ కడ భక్తులతో మమేకమై వివిధ సేవా సౌకర్యాలపై ఆరా తీశారు. తిరు మలలో త్రాగునీరు, అన్నదానం, క్ యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యం పై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు చై ర్మన్ తో మాట్లాడుతూ ఇటీవల తిరు మలలో భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన సదుపాయాలు, సౌకర్యా లు మరింత మెరుగుపడ్డాయని, అన్ నదానంలో అందిస్తున్న అన్నప్రసా దాలు ఎంతో రుచికరంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ తనిఖీల్లో టీటీడీ బోర్డు సభ్ యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్ రీ జంగా కృష్ణమూర్తి, శ్రీ శాం తా రామ్, శ్రీ నరేష్ కుమార్, శ్ రీమతి జానకీ దేవి, అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.




No comments :
Write comments