తిరుమలలోని 5 పె
తాజా షెడ్యూలు ప్రకారం మారిన తే దీలు క్రింది విధంగా ఉన్నాయి:
పెద్ద కాంటీన్లకు:
పత్రాల డౌన్లోడ్ ముగింపు తేదీ: 15-07-2025 నుండి 26-07-2025 సాయంత్రం 5 గంటలకు మార్చడం జరిగింది.
ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ: 17-07-2025 నుండి 28-07-2025 ఉదయం 11 గంటలకు మార్ చడం జరిగింది.
పత్రాల తెరిచే తేది :
17-07-2025 నుండి 28-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్చడం జరిగింది.
జనతా కాంటీన్లకు :
పత్రాల డౌన్లోడ్ ముగింపు తేదీ: 17-07-2025 నుండి 28-07-2025 సా యంత్రం 5 గంటలకు మార్పు చేయడం జరిగింది.
ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ: 19-07-2025 నుండి 30-07-2025 ఉదయం 11 గంటలకు మార్పు చేయడం జరిగింది.
పత్రాల తెరిచే తేది:
19-07-2025 నుండి 30-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్పు చే యడం జరిగింది.
ఆసక్తి గల దరఖాస్తుదారులు మారి న తేదీలను గమనించి, దాని ప్రకా రం తగినవిధంగా ఏర్పాట్లు చేసుకో వాలని విజ్ఞప్తి చేయడమైనది.

No comments :
Write comments