తిరుమలలోని పాత
ఈ సందర్భంగా భవన పరిస్థితిపై ఆరా తీస్తూ మరమ్మతులు చేయడం లే దా ఆ ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
అంతకుముందు హెచ్ వీడీసీ, బాలాజీ నిలయం, తిరుమల మందిరం(ఆంప్రో రెస్ట్ హౌస్) విశ్రాంతి భవనాలను పరిశీలించి పరిస్థితిని బట్టి మరమ్మతులు, పునర్నిర్మాణంపై కా ర్యాచరణ రూపొందించుకోవాలని అధి కారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో టీటీడీ సీఈ శ్రీ సత్య నారాయణ, ఈఈ వేణు గోపాల్, డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, పం చాయతీ & రెవెన్యూ డిప్యూటీ ఈవో శ్రీ వేంకటేశ్వర్లు పాల్గొన్నా రు.






No comments :
Write comments