పాతకాల్వ పేరూరు
ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అం దుతున్న సౌకర్యాలు, క్యూ లైన్లు పరిశీలించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సి న పనులపై నివేదిక తయారు చేయాలని టిటిడి అధికారులకు సూచించారు. తక్షణం చేపట్టాల్సిన పనుల వివరా లను తమ దృష్టికి తీసుకువస్తే టి టిడి బోర్డులో చర్చించి ఆమోదం తెల్పుతామన్నారు.
అంతకుముందు ఆలయ అధికారులు, అర్ చకులు చైర్మన్ కు సాంప్రదాయ బద్ ధంగా స్వాగతం పలికి దర్శనం ఏర్ పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చే పట్టి అమ్మవారి శాలువాతో సత్కరిం చి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి, ఆలయ ప్ రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్ రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గో పినాథ్ ఇతర అధికారులు పాల్గొన్ నారు.









No comments :
Write comments