చిత్తూరు జిల్
ఇందులో భాగంగా ఆగస్టు 16వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ ప్రసన్న ఆం జనేయ స్వామి వారికి అభిషేకం ని ర్వహించారు. రాత్రి 8 గంటలకు అఖండ దీపారా ధన జరగనుంది. రాత్రి 9 నుండి ఆగస్టు 17వ తేదీ ఉదయం 5 గంటల వరకు గ్రామోత్సవం నిర్వహించనున్ నారు.
ఆగస్టు 17వ తేదీ ఉదయం 8 నుండి 11 గంటల వరకు పరిసర గ్రామాల దే వతామూర్తులు రాజనాల బండ శ్రీ ఆం జనేయ స్వామివారి ఆలయానికి వేంచే పు చేస్తారు. మధ్యాహ్నం 12 నుం డి 2 గంటల వరకు ఉట్లోత్సవం నిర్ వహిస్తారు.
.jpeg)
No comments :
Write comments