తిరుపతి శ్రీ
ఈ సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దే వసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్ వామివారి ఉత్సవర్లకు స్నపనతిరు మంజనం నిర్వహిస్తారు. ఇందులో పా లు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభి షేకం చేస్తారు. సాయంత్రం 6 నుం చి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్ లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్ వర స్వామివారి ఉత్సవర్లకు తిరు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.
.jpg)
No comments :
Write comments