ఆదివరాహక్షేత్
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్ న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకా రం ప్రతి సంవత్సరం శ్రీవరాహస్వా మి జయంతిని టిటిడి ఘనంగా నిర్ వహిస్తోంది. స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ, తొలి నివే దన శ్రీ వరాహస్వామివారికే చేస్ తారు. భక్తులు ముందుగా శ్రీభూ వరాహస్వామివారిని, ఆ తరువాత శ్ రీవారిని దర్శించుకోవడం ఆచారం.
స్థితి కారుడైన శ్రీ మహావిష్ణు వు లోక కల్యాణం కోసం శ్రీ వరా హస్వామివారి అవతారమెత్తి హిరణ్ యాక్షుని సంహరించి భూదేవిని రక్ షించినట్లు పురాణాల ద్వారా తెలు స్తోంది.
.jpg)
No comments :
Write comments