గత ప్రభుత్వ
ఎప్పుడైతే సదరు భూమిని టూరిజం శాఖ ఒబెరాయ్ హోటల్ కు కేటాయించి నట్లు తెలిసిందో అప్పటి నుండి హిందూ సంఘాలు, స్వామీజీలు, భక్ తులు, పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో 2024 నవంబర్ 18వ తే ది జరిగిన టీటీడీ బోర్డు సమావే శంలో రెషల్యూషన్ నెం: 102 ప్రకారం ఆ పవిత్రమైన భూమి ఒబెరాయ్ హోటల్ కు చెందకుండా టీ టీడీకి కేటాయించాలని ప్రభుత్వా నికి నివేదించడం జరిగింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్ రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది మార్చి 21వ తేదిన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన సందర్భంగా ఏడు కొండలకు ఆనుకుని ఉన్న పవిత్ ర ప్రదేశంలో ఎలాంటి అపవిత్ర కా ర్యాకలాపాలకు వీలు లేకుండా చేస్ తామని చెప్పారు.
ఈ క్రమంలో ఉత్తరం వైపు స్వామి పాదాల చెంత ఆనుకుని ఉన్న భూమిని టీటీడీకి ఇవ్వడానికి అంగీకరిస్ తూ సదరు భూమికి బదులుగా రోడ్ కు అవతల వైపు భూమి ని కేటాయించా లని టూరిజం శాఖ కోరడమైనది.
దీనిపై 2025 మే 7వ తేదిన జరిగి న బోర్డు సమావేశంలో రెషల్యూషన్ నెం: 250 ప్రకారం భూ బదలాయింపునకు అం గీకారం తెలుపుతూ టీటీడీ ప్రభుత్ వానికి లేఖ రాయడం జరిగింది.
ఈ క్రమంలో అలిపిరిలోని స్వామి పాదాల చెంత ఉన్న టూరిజం భూమిని టీటీడీకి , అదేవిధంగా రోడ్డుకు దక్షిణం వైపుగా ఉన్న టీటీడీ భూ మిని టూరిజం శాఖకు బదలాయించేందు కు 2025 జూలై 22వ తేదిన జరిగిన బోర్డు సమావేశంలో రెషల్యూషన్ నెం : 385 ప్రకారం ఆమోదం తెలపడం జరిగిం ది.
తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దే శంతో రోడ్డుకు ఉత్తరం వైపుగా ఉన్న పవిత్రమైన భూమిని భక్తుల సౌకర్యాల కల్పన నిమిత్తం భవిష్ యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకు ని వినియోగించుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అలిపిరి-చెర్లోపల్లి రోడ్డులో దక్షిణం వైపు ఇప్పటికే పలు నిర్ మాణాలు జరిగిన విషయం విదితమే. ఈ కారణంగా దక్షిణం వైపు ఉన్న భూ మిని టూరిజం శాఖకు కేటాయించి, తిరుమల కొండకు ఆనుకుని ఉత్తరం వైపుగా ఉన్న పవిత్రమైన భూమిని టీటీడీ తీసుకోవడం జరిగింది.
తిరుమల పవిత్రత, భద్రత దృష్ట్యా అలిపిరి రోడ్డులోని తిరుమల కొం డకు ఆనుకుని ఉన్న ఉత్తరం వైపు ప్రాంతం టీటీడీకి కీలకమైనది.
వాస్తవాలు ఇలా ఉండగా భక్తుల మనో భావాలతో ముడిపడిన ఈ అంశంపై ఆరో పణలు చేయడం సబబు కాదు.

No comments :
Write comments