అన్నమయ్య జిల్
యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్ రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవి త్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయి తీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవా లలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వం టి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆగష్టు 28న ఉదయం 9 గంటలకు యా గశాల పూజ, చతుష్టార్చన, బిం బ, మండల, కుంభ ఆరాధనలు, ప విత్ర ప్రతిష్ట, సాయంత్రం 6 గంటలకు పవిత్రహోమాలు జరుగ నున్నాయి.
ఆగస్టు 29న ఉదయం 9 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమా లు, మూలవర్లకు, ఉత్సవర్ల కు, పరివార దేవతాలకు పవిత్ ర సమర్పణ, సాయంత్రం 6 గంటల కు నిత్య హోమాలు నిర్వహిస్తారు .
ఆగష్టు 30న ఉదయం 6 గంటలకు పవిత్ర విసర్జన, పవిత్ర జ ల ప్రోక్షణ, మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, సాయంత్రం 6 గంట లకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూ ర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్ మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్ తారు.
No comments :
Write comments