కార్వేటినగరం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వే ణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్ టు 6 నుండి 8వ తేదీ వరకు తెప్ పోత్సవాలు వైభవంగా జరుగనున్నా యి.
ఇందులో భాగంగా మొదటి రోజు ఆగ ష్టు 6న శ్రీ సీతాలక్ష్మణ స మేత శ్రీ కోదండరామస్వామివారు, ఆగష్టు 7, 8వ తేదీల్లో శ్రీ రుక్మిణి, స త్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్ పలపై విహరించి భక్తులకు దర్శనమి స్తారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్న పన తిరుమంజనం, సాయంత్రం 5 నుం డి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్ర చార పరిషత్, అన్నమాచార్య ప్ రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మి క, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

No comments :
Write comments