అమరావతి ( వేంకటపాలెం) శ్రీ వేం
ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో పంచగవ్యారాధన, అకల్మష హోమం, వా స్తు పూజ, వాస్తు హోమం నిర్వహిం చారు. అనంతరం స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు , తేనె, పసుపు, చందనంలతో స్ వామి, అమ్మవారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం నిర్వహించారు . సాయంత్రం యాగశాల వైదిక కార్ యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట, అధి వాసం, సర్వదైవత్య హోమం చేపడుతా రు.
ఆగష్టు 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు, స్ నపన తిరుమంజనం, పవిత్రాభిమంత్ రణ, పవిత్ర సమర్పణము, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఆగష్టు 21వ తేదీన ఉదయం పుణ్యా హవచనం, యాగశాల వైదిక కార్యక్ రమములు, స్నపన తిరుమంజనం, సాయం త్రం యాగశాల వైదిక కార్యక్రమాలు , పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచా ర్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కు లకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపడుతారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెం ట్ శ్రీ మల్లికార్జున, టెంపు ల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రామకృ ష్ణ, శ్రీ సందీప్, ఆలయ అర్చ కులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments