అమరావతి (వేం
ఇందులో భాగంగా ఉదయం స్వామివారి ని సుప్రభాతంతో మేల్కొలిపి తోమా ల, సహస్రనామార్చన, కొలువు, పంచాం గ శ్రవణం నిర్వహించారు. అనంత రం యాగశాలలో పుణ్యాహవాచనం, కుం భ ఆరాధన, ప్రధానహోమములు జరిగా యి.
ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమం జనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగాఅభిషేకం చేశా రు. అనంతరం యాగశాలలో పవిత్రమా లలకు ఉపచారాలు నిర్వహించి ప్ రదక్షిణగా సన్నిధికి వేంచేపు చే శారు. మూలవర్తకు, ఉత్సవర్ లకు, విష్వక్సేన, ద్వారపాలకులు , భాష్యకార్లు, గరుడాళ్వార్, బలిపీఠంధ్వజస్తంభం, పరివార దే వతలకు పవిత్రాలు సమర్పించారు .
సాయంత్రం యాగశాలలో వైదిక కార్ యక్రమాలు, మహా శాంతి హోమం, తిరు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెం ట్ శ్రీ మల్లికార్జున, టెంపు ల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రామకృ ష్ణ, శ్రీ సందీప్, ఆలయ అర్చ కులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments