పద కవితా పితా
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, అన్నమయ్య కీర్తనలపై ప్రాంతీయ స్ థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి యువతను భాగస్వామ్యం చేయాలని సూ చించారు. తద్వారా అన్నమయ్య కీర్ తనలను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లవచ్చని తెలిపారు. కలి యుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వా మి వారిని కీర్తిస్తూ వాగ్గేయ కారుడు అన్నమయ్య 14, 973 కీర్తనలను ఆలపించారని, ఇందు లో 4,850 కీర్తనలను ఎస్వీ రికా ర్డింగ్ ప్రాజెక్ట్ రికార్డు చే సి 4,540 కీర్తనలను మాత్రమే అప్ లోడ్ చేశారని, మిగిలిన కీర్ తనలను కూడా సకాలంలో రికార్డ్ చే సి భక్త ప్రపంచానికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ నమయ్య కీర్తనలను మరింతగా యువతకు అందించి, ప్రాచుర్యంలోకి తీసు కెళ్లేందుకు ప్రత్యేకంగా యూట్ యూబ్ ఛానల్ కు తీసుకువచ్చే అంశా న్ని పరిశీలించాలని సూచించారు. టిటిడి నిబంధనల మేరకు నవతరం గా యకులతో అన్నమయ్య కీర్తనలను రికా ర్డ్ చేసే అంశాన్ని పరిశీలించా లన్నారు. కాలానుగుణంగా సాంకేతి క రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డిజిటల్ వ్యవస్థ ద్వా రా అన్నమయ్య కీర్తనలను నవతరాని కి అందించేందుకు చర్యలు తీసుకో వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్ రీ కె. రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు డా. సి. లత, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ ట్ ప్రత్యేక అధికారి శ్రీ ఆకెళ్ ల విభీషణ శర్మ పాల్గొన్నారు.

No comments :
Write comments