బ్రహ్మోత్సవా
తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శు క్రవారం ఉదయం అధికారులతో బ్రహ్ మోత్సవాల్లో భక్తుల వసతి, ఇతర సౌకర్యాలపై ఈవో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తి రుమలలోని పలు విశ్రాంతి గృహాలు, కాటేజీల మరమ్మతు పనులను రిసెప్ షన్ విభాగంతో సమన్వయం చేసుకుని సకాలంలో పూర్తి చేయాలని సంబంధి త అధికారులను ఆదేశించారు.
యాత్రికుల వసతి సముదాయాల్లో కూ డా సెంట్రలైజ్డ్ బుకింగ్ సిస్ టమ్ అప్లికేషన్ ఏర్పాటుకు చర్ యలు తీసుకోవాలన్నారు.
ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెం గమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులు వేచి ఉండే సమయం ఎక్కు వగా ఉన్నందున వేరొక ప్రాంతంలో కూడా అన్న ప్రసాద భవనం ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని ఆదేశిం చారు.
రాష్ట్ర ఆహార భద్రతా అధికారులతో తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు , హోటళ్లలో ఆహార నాణ్యతను పరిశీ లించాలన్నారు. అదేవిధంగా పంచా యతీ, రెవెన్యూ విభాగం ఫాస్ట్ ఫు డ్ సెంటర్లు, హోటళ్లలో ఏర్పాటు చేసిన ధరల పట్టికను పరిశీలించా లని ఆదేశించారు.
తిరుమలలోని హోటళ్లలో భక్తులకు సాంప్రదాయ భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.
భక్తులు లడ్డూ ప్రసాదం తీసుకో వడంలో ఇబ్బంది తలెత్తకుండా లడ్ డూ ప్రసాద విక్రయ కేంద్రంలోని అన్ని కౌంటర్లు పని చేసేలా చర్ యలు తీసుకోవాలన్నారు.
ప్రతానెలా నిర్వహించే ఫీడ్ బ్యా క్ సర్వే ద్వారా వచ్చే భక్తుల అభిప్రాయాలను, సలహాలు, సూచనలను తీసుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీ ఈ శ్రీ సత్య నారాయణ, ఇతర అధికా రులు పాల్గొన్నారు.


No comments :
Write comments