తిరుమలలోని నా
ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో గంట తర్వాత పూజ సామగ్రి , పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల గుండా మేదరమిట్టకు చేరుకు న్నారు. అక్కడి నుండి నారాయణ గిరికి విచ్చేశారు. ముందుగా శ్ రీవారి పాదాలకు తిరుమంజనం చే పట్టారు. అలంకారం, పూజ చేసి నై వేద్యం సమర్పించారు. వేదపారా యణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్ వహించారు. ఆ తరువాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్ తయిన నారాయణగిరి శిఖరంపై కలియు గంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భా న్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిం చారు.
ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలు లు ఎక్కువగా వీస్తాయి. నారాయణగి రి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడం తో మరింత ఎక్కువగా గాలులు వీస్ తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్ పించాలని వాయుదేవుని ప్రార్థిస్ తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్ తారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.



No comments :
Write comments