శ్రీ వేంకటేశ్
రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ తో కలిసి దా త సికెపిసి ప్రాపర్టీస్ ఎండి శ్ రీ చిరాగ్ పురుషోత్తం ఈ మేరకు విరాళం డిడిని టిటిడి చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడుకు అందజేశారు . తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగిం ది.
ఎందరో పేద రోగులకు శ్రీ వెంకటే శ్వర ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్యాన్ని అందిస్తున్న టి టిడి ఔదార్యాన్ని దాత కొనియాడా రు.
గుండె, మూత్రపిండాలు, మెదడు మొ దలైన ప్రాణాంతక వ్యాధులతో బా ధపడుతున్న అనేకమంది పేదలకు ఉచి త సేవలందిస్తున్న ఇలాంటి గొప్ప ట్రస్ట్ కు మంత్రి అనగాని సత్ యప్రసాద్ ఆధ్వర్యంలో రూ. కోటి విరాళం అందజేసినందుకు దాతను టీ టీడీ చైర్మన్ అభినందించారు.

No comments :
Write comments