21.8.25

గదిలో మరిచిపోయిన వస్తువులు తిరిగి భక్తుడికి అప్పగింత forgotten belongings




తిరుమలలోని కృష్ణ స‌ద‌న్ విశ్రాంతి గృహంలో ప్ర‌కాశం జిల్లాకు చెందిన శ్రీ క‌ల్లూరి వెంక‌ట సుబ్బారావు అనే భ‌క్తుడు గురువారం గదిలో మరిచిపోయిన  ప‌ర్సు, రూ.1.10 లక్షలు విలువైన 12 గ్రాముల బంగారు బ్రాస్ లెట్, చేతి గ‌డియారాన్ని టీటీడీ సిబ్బంది తిరిగి అప్పగించారు.


ఈ సందర్భంగా కృష్ణ స‌ద‌న్ లో అటెండ‌ర్ గా ప‌ని చేస్తున్న శ్రీ మ‌హిధ‌ర్ రెడ్డికి స‌ద‌రు భ‌క్తుడు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి విచారణ కార్యాలయం సూపరింటెండెంట్ శ్రీ విజయ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments