కార్వేటినగరం
ఉదయం 5 గంటలకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించా రు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్ యాల నడుమ స్వామి, అమ్మవార్ల మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, గ రుడాళ్వారుకు, పరివార దేవతల కు పవిత్రమాలలు సమర్పించారు.
సాయంత్రం 5.30 గంటలకు తిరువీధి ఉత్సవం, యాగశాలలో వైదిక కార్ యక్రమాలు, పూర్ణాహుతితో పవి త్రోత్సవాలు ముగుస్తాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, టెంపుల్ ఇన్స్ ప్క్టర్ శ్రీ సురేష్ ఆలయ అర్చకులు, విశేష షంఖ్యలో భక్ తులు పాల్గొన్నారు.


No comments :
Write comments