తిరుమలలో శనివా
గోగర్భం డ్యామ్ చెంతగల ఉద్యా నవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీ కృష్ణునికి ఉదయం పంచాభిషేకాలు చేశారు. అనంతరం అక్కడ ఉట్లోత్సం నిర్వహించారు. ఆ తరువాత ప్రసా ద వితరణ జరిగింది. ఉద్యానవన వి భాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్, ఇతర అధికారులు పా ల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకి లి వద్ద రాత్రి 8 నుండి 10 గం టల నడుమ శ్రీ ఉగ్ర శ్రీనివాసమూ ర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవా ర్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరా ధన నిర్వహిస్తారు. అనంతరం ప్రబం ధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థా నం ఘనంగా చేపడతారు.
కాగా, ఆదివారం తిరుమలలో సాయంత్ రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్ వహిస్తారు. శ్రీ మలయప్పస్వామివా రు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ ణస్వామివారు మరో తిరుచ్చిపై తి రుమాడ వీధులలో ఊరేగుతూ ఈ ఉట్లో త్సవాన్ని తిలకిస్తారు.
ఈ కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.







No comments :
Write comments