ఐదెకరా
గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణా నికై అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్ రి శ్రీ హిమంత బిస్వా శర్మను టీ టీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయు డు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు.
ఈ మేరకు స్పందించిన ముఖ్యమంత్రి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్ తామని హామీ ఇస్తూ, తమ రాష్ట్ర రాజధానిలో స్వామి వారి అద్భుతమై న ఆలయం నిర్మించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తా మని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్ యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నా యుడు ఆదేశాల మేరకు తాము గౌహతిలో స్వామి వారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించవలసిందిగా కోరుతు న్నట్టు చైర్మన్ వెల్లడించారు.
ఈ సందర్భంగా గౌహతిలో స్వామి వా రి ఆలయాన్ని నిర్మించాలని నిర్ ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నా రా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ ర ప్రభుత్వానికి, టీటీడీ పాలకమం డలికి అస్సాం సీఎం కృతజ్ఞతలు తె లియజేశారు. ఈ సందర్భంగా ప్రఖ్యా త కామాఖ్య అమ్మవారి ఆలయ విశిష్ టతను సీఎం వివరించారు.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించబడే ఈ అద్భుతమైన ఆలయం ద్వారా హిందూ మత ధర్మ పరిరక్షణ, హిందూ సాంప్ రదాయం మరియు హిందూ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయగలమని ము ఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వామి వారి ఆలయ నిర్మాణం ద్వారా ఈశా న్య భారత ప్రజలకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిని త్వరగా తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్ రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డాక్ టర్ జీవీఆర్ శాస్త్రి ( న్యూడి ల్లీ ) ప్రముఖ పాత్ర వహించారు.

No comments :
Write comments