తిరుపతి టీటీడీ
ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్ బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్వో శ్రీ క్రిష్ణయ్య పె రేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ ఉద్యోగు లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెంది న 41 మంది అధికారులు, 278 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీ లో ఏడుగురు ఉద్యోగులకు ఐదు గ్రా ముల శ్రీవారి వెండి డాలర్, ప్ రశంసాపత్రం అందజేశారు.
ఆలరించిన సాంస్కృతిక కార్యక్ రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం గా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు " కట్టెదుర వైకుం ఠము కాణాచయిన కొండ......", " జై అందమంతా ఒకటై ....." తది తర దేశభక్తి, ఆధ్యాత్మిక గీతా లకు చక్కటి నృత్యం ప్రదర్శిం చారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మా వతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.








No comments :
Write comments