ఆగస్టు 15వ తా
టిటిడి చైర్మన్ క్యాంప్ కార్యా లయంలో...
తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాం పు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ .ఆర్.నాయుడు జాతీయ జెండాను ఎగు రవేసి జెండా వందనం చేశారు.
గోకులం విశ్రాంతి భవనంలో....
సాంకేతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక విలువలను పెంచాల్సిన బాధ్యత టీ టీడీపై ఉంది - తిరుమలలో స్వాతం త్ర్య దినోత్సవ వేడుకలలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్ య చౌదరి
నూతన సాంకేతిక ప్రపంచంలో ఆధ్యా త్మిక, మానవీయ విలువలను పెంచాల్ సిన బాధ్యత టీటీడీలాంటి సంస్ థలపై ఉందని టీటీడీ అదనపు ఈవో శ్ రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నా రు.
గోకులం విశ్రాంతి భవనంలోని క్యాం పు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎం తో మంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్ర్ యం సిద్ధించిందన్నారు. వారి స్ ఫూర్తితో విలువలతో కూడిన వ్యవస్ థలో భాగంగా భక్తులందరికీ నిస్వా ర్థంగా సేవలందించాలని పిలుపుని చ్చారు.
నూతన సాంకేతిక ప్రపంచంలో ఆధ్యా త్మిక, మానవీయ విలువలను పెంచాల్ సిన బాధ్యత టీటీడీపై ఉందన్నారు. అందుకనుగుణంగా టీటీడీలో పని చే స్తున్న ప్రతి ఉద్యోగి విలువలతో వ్యవస్థను ముందుకు తీసుకెళ్లా లన్నారు.
ఇటీవల కాలంలో టీటీడీ ఎన్నో నూ తన కార్యక్రమాలు చేపట్టిందని చె ప్పారు. భక్తుల కోసం నిరంతరాయం గా కష్టపడి పని చేస్తున్న ఉద్యో గులందరికీ కృతజ్ఞతలు తెలియజేశా రు. ఇలాగే పని చేస్తూ భక్తుల నుం డి మన్ననలు చూరగొనాలని తెలియజే శారు.
ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ సత్య నారాయణ, డిప్యూటీ ఈవోలు శ్రీ వెం కటయ్య, శ్రీ రాజేంద్ర, సోమన్నా రాయణ, వీజీవో శ్రీ రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.








No comments :
Write comments