కార్వేటినగరం
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతం తో స్వామి, అమ్మవార్లను మేల్కొ ల్పి మూలవర్లకు అభిషేకం నిర్వహిం చారు.
అనంతరం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ ఊంజల మం డపంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లక్ష్ మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు.
అనంతరం శ్రీ వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని ఆలయ అర్చకులు తెలి యజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ ము ని శంకర్, టెంపుల్ ఇన్స్పె క్టర్ శ్రీ సురేష్, ఇతర అధికా రులు, విశేష సంఖ్యలో భక్తులు పా ల్గొన్నారు.






No comments :
Write comments