ఒంటిమిట్ట శ్రీ కోదండరా
అనంతరం ఉదయం 9 గంటలకు శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వా మివారి ఉత్సవర్లకు ఘనంగా స్ నపన తిరుమంజనం నిర్వహించారు . ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్ మవారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా యాగశాలలో పవిత్రమా లలకు ఉపచారాలు నిర్వహించి ప్ రదక్షిణగా సన్నిధికి వేంచేపు చే శారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూ ర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూ ర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, గరుడాళ్వార్కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీ ఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్ రం పవిత్రహోమం, నివేదన, శా త్తుమొర జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరిం టెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెం పుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ , ఆలయ అర్చకులు, విశేష సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments