తొండమాన్పు
వేంకటేశ్వరస్వామివా
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన, పవి త్ర విసర్జన, మహా పూర్ణాహుతి ని ర్వహించారు.
ఉదయం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లను స్నపన తి రుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చం దనములతో విశేషంగా అభిషేకం చేశా రు.
సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్ మవార్లు తిరుచ్చిపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెం డెంట్ శ్రీ జ్ఞానప్రకాష్, టెం పుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సుదీ ర్, ఆలయ అర్చకులు పాల్గొన్నా రు.

No comments :
Write comments