టీటీడీ ఆధ్వర్
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్ నమయ్య కీర్తనలు విస్తృతంగా ప్ రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ ట్ర స్థాయి కాంపిటీషన్లు నిర్ వహించాలని, అందుకు ముందస్తుగా ఆడిషన్లు చేపట్టాలని సూచించారు.
అదేవిధంగా అన్నమయ్య సాహిత్యాన్ ని కళాశాలలు,విశ్వవిద్యాలయలలో పరిశోధనలకు ప్రత్యేక చర్యలు తీ సుకోవాలన్నారు. పిల్లలకు, యువత లో అన్నమయ్య కీర్తనలు పట్ల మక్ కువ పెంచేందుకు వినూత్న కార్యక్ రమాలు రూపొందించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్ వర్యంలో సరి కొత్త కార్యక్రమా లను ప్రారంభించాలని ఆదేశించారు.
హరికథకు పూర్వ వైభవం తీసుకురా వడానికి ఈ నెల 31న నిర్వహించబో యే ''హరికథ వైభవం'' కార్యక్రమా న్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రతి ప్రాజెక్ట్ కు ఈవెంట్స్ తో కూడిన వార్షిక క్యాలెండర్ సి ద్ధం చేయాలని ఆదేశించారు.
అన్ని టీటీడీ ఆలయాలలో క్రమం తప్ పకుండా సాంస్కృతిక, ఆధ్యాత్మిక , భక్తి కార్యక్రమాలు నిర్వహిం చాలని సూచించారు.
గిరిజన ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు ప్ రణాళికలు సిద్ధం చేయాలని అన్నా రు.
ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ద్వారా అన్నమయ్య కీర్తనలను సో షల్ మీడియాలో విస్తృతంగా ప్రచా రం చేసి యువతకు చేరువ చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఇతర ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments