వాల్మీకిపురం శ్
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామా ర్చన నిర్వహించారు. తరువాత యాగశాల పూజ, ఉదయం 6.30 గంటల కు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప సుపు, చందనంలతో స్వామి, అమ్మ వారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వై భవంగా నిర్వహించారు.
సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్ తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, అర్చకులు, విశేష సం ఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




No comments :
Write comments