శ్రీవారి వార్
కాగా ఈ మరమ్మతు పనులు టీటీడీ జూలై 20 తేదిన ప్రారంభించిన వి షయం విదితమే. ఇందులో భాగంగా స్ వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పే రుకున్న ఇసుకను, పాచిని తొలగిం చడానికి వాటర్వర్క్స్ విభాగంలో ని దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పు ష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్ వామి పుష్కరిణి మెట్లకు ఆకర్ష ణీయమైన రంగులు (పెయింటింగ్) అద్దకంతో శోభాయమానంగా తీర్చిది ద్దారు. దాదాపు కోటి లీటర్ల నీ టితో స్వామి పుష్కరిణి నింపి మరమ్మతు పనులు పూర్తిచేశారు.
అయితే స్వామి పుష్కరిణి మరమ్మ తు పనుల నేపథ్యంలో ప్రతిరోజూ నిర్వహించే పష్కరిణి హారతిని టీ టీడీ నిలిపివేసింది. అదే విధంగా భక్తులను కూడా ఒక నెల రోజులపా టు స్వామి పుష్కరిణిలోనికి అను మతించలేదు. బుధవారం నుండి భక్ తులను పుష్కరిణీలో అనుమతించా రు.
.jpg)
No comments :
Write comments