ఒంటిమిట్ట శ్
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌ చం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీ కుల వల్లగానీ, సిబ్బంది వల్ల గా నీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారిం చేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజు ల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిం చడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా ఆగస్టు 24వ తే దీ ఉదయం చతుష్టానార్చన, పవి త్ర ప్రతిష్ట, సాయంత్రం పవి త్రహోమం, నివేదన, శాత్తుమొర జరుగనున్నాయి. ఆగస్టు 25న ఉదయం పవిత్ర సమర్పణ, సాయం త్రం యాగశాలలో వైదిక కార్యక్ రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 26న ఉదయం మహా పూర్ణాహుతి, ప విత్ర విసర్జన, కుంభప్రోక్ షన, సాయంత్రం శ్రీ సీతా లక్ష్ మణ సమేత శ్రీ కోదండరామస్వా మివారి ఉత్సవర్ల ఊరేగింపు ని ర్వహించనున్నారు.
.jpg)
No comments :
Write comments