టీటీడీ చైర్మన్
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ టీ.నగర్ ఆలయ అభివృద్ధికి ప్రా ధాన్యం ఇస్తామని, గర్భాలయ విమా న గోపుర నిర్మాణం కోసం ఇంజనీరిం గ్ అధికారులను ప్రణాళిక సిద్ధం చేయమని ఆదేశించినట్టు తెలిపారు. త్వరలో లోకల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి చెన్నైలోని రెండు టీటీడీ ఆలయాలను అభివృద్ధి చేస్ తామని చెప్పారు.
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్ రీవారి ఆలయాల నిర్మించాలని సం కల్పించామని, ఇప్పటికే 9 రాష్ట్ రాల్లో ఆలయాలు ఉండగా మిగతా రాష్ ట్రాల్లో స్థల కేటాయింపుల కోసం చర్యలు తీసుకుంటున్నట్టు వివరిం చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ కుమరగురు, మాజీ ఎల్ఏసి చై ర్మన్లు శ్రీ శేఖర్ రెడ్డి, శ్ రీ నూతలపాటి కృష్ణ, మాజీ సభ్యు లు శ్రీ చంద్రశేఖర్, శ్రీ శంకర్ తదితరులు పాల్గొని చైర్మన్ను సన్మానించారు.








No comments :
Write comments