కార్వేటినగరం
ఇందులో భాగంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్న పన తిరుమంజనం జరిగింది. ఇందు లో పాలు, పెరుగు, తెనే, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు.
సాయంత్రం 6.30 గంటలకు శ్రీ రుక్ మిణి, సత్యభామ సమేత శ్రీ వే ణుగోపాలస్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై 7 చుట్లు విహరిం చి భక్తులకు అభయమిచ్చారు.
ఆగష్టు 08న శుక్రవారం రాత్రి శ్ రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి 09 రౌండ్లు తె ప్పలపై విహరించి భక్తులను ఆశీర్ వదిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ ము ని శంకర్, టెంపుల్ ఇన్స్పె క్టర్ శ్రీ సురేష్ కుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments