ఆగస్టు
భక్తులు అమ్మవారి దర్శనాన్ని సౌ కర్యవంతంగా పొందేందుకు ఆలయ అధి కారులు విస్తృత ఏర్పాట్లు చేపట్ టారు.
ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయం పరిధిలో ప్రత్యేక క్యూ లైన్లు, భక్తులకు అన్నప్రసాదం, తాగునీటి సరఫరా, శోభాయమానంగా విద్యుద్దీ పాల అలంకరణలు, పుష్పాలంకరణ, పా రిశుద్ధ్య చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 నుండి 12 గంటల వరకు ఆస్థాన మం డపంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహిం చబడుతుంది. భక్తులు ఈ కార్యక్ రమాన్ని వీక్షించేందుకు ఆలయం పరిధిలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్ పాటు చేయడంతో పాటు ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అం దించనున్నారు.
అదే రోజు సాయంత్రం అమ్మవారు స్ వర్ణరథంపై మాడ వీధులలో విహరిస్ తారు. ఈ శోభాయాత్ర భక్తులను కను విందు చేయనుంది.
టిటిడి ఆలయాల్లో సౌభాగ్యం:
మహిళా భక్తులకు ‘సౌభాగ్యం’ కార్ యక్రమం ద్వారా అమ్మవారి అనుగ్ రహం అందేలా చర్యలు చేపట్టారు.
అదేవిధంగా, రెండు తెలుగు రాష్ట్ రాల్లోని 51 టీటీడీ స్థానిక ఆలయాల్లో నిర్వహించే ‘సౌభాగ్యం’ కార్యక్రమం ద్వారా మహిళా భక్తు లకు అక్షింతలు, పసుపు దారాలు, కుంకుమ, కంకణాలు, శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తకం, గాజులు వంటి పవిత్ర సామగ్రిని పంపిణీ చేయనున్నారు.
టీటీడీ ఆలయాల్లో సదరు అధికారు లు, సిబ్బంది ఈ ఏర్పాట్లను పర్ యవేక్షిస్తున్నారు.




No comments :
Write comments