పవిత్రమైన ధను
టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ధనుర్మాసంలో దేశంలోని వివి ధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్ యాసాలు నిర్వహిస్తున్న విషయం తె లిసిందే. ఇందులో భాగంగా అర్హులై నవారు ఈ ఏడాది సెప్టెంబరు 1 నుం డి 30వ తేదీ సాయంత్రం 5 గంటలలో పు ''ప్రత్యేకాధికారి, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్వే త భవనం, టిటిడి, తిరుపతి'' అనే చిరునామాకు దరఖాస్తులు, అంగీకా ర పత్రాలు పంపాల్సి ఉంటుంది. అం గీకార పత్రాలు ఇచ్చే పండితుల పట్టికతోపాటు, షరతులు, దరఖాస్తు లను www.tirumala.org వెబ్సైట్ నుంచి పొందొచ్చు.
ఇతర వివరాలకు టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కార్యా లయాన్ని సెల్ : 9676120226, 8978734947 నంబర్ల ద్వారా సంప్ రదించగలరు.
.jpg)
No comments :
Write comments