శ్రీ విఘ్నేశ్
భక్తులు చేపట్టే శుభకార్యాలన్నిం టికీ విఘ్నాలు తొలగి విజయాలు చే కూరాలని ఆయన ప్రార్థించారు.
ఈ సందర్భంగా టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ జి. భానుప్రకాశ్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మి, అలాగే టిటిడి ఎక్స్ అఫిషియో మెం బర్ శ్రీ దివాకర్ రెడ్డి గార్లు కూడా భక్తలోకానికి వినాయక చవి తి శుభాకాంక్షలు అందించారు.

No comments :
Write comments