తిరుమల శ్రీ
ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ, గత బ్రహ్మోత్సవాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి బ్రహ్ మోత్సవాలలో టీటీడీ విజిలెన్స్ మరియు పోలీస్ సిబ్బంది సమన్ వయంతో పకడ్బందీగా భద్రతా ఏర్పా ట్లు చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలు తిలకించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. అలిపిరి చెక్ పా యింట్ వద్ద అదనంగా మరో 12 స్ కానర్లను త్వరిత గతిన ఏర్ పాటు చేయాలని అధికారులను ఆదే శించారు.
గరుడ సేవకు భక్తులు విశేషంగా తరలివస్తారని, అందుకు తగ్గట్లు భద్రతా, ట్రాఫిక్ ఇబ్బందులు లే కుండా ముందస్తు ఏర్పాట్లు చేయా లని విజిలెన్స్ అధికారులను ఆదే శించారు. అధిక సంఖ్యలో రానున్న వాహనాల మూలంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్ నారు. తిరుమల, తిరుపతిలలో పార్కింగ్ ప్రాంతాలను పోలీస్, విజిలెన్స్ అధికారులు ముందస్ తుగా పరిశీలించాలన్నారు. భక్ తులకు సులభంగా తెలిసేలా తిరు మల, తిరుపతి ముఖ్య కూడళ్లలో వివిధ భాషలలో సైన్బోర్డులు , సూచికబోర్డులు ఏర్పాటు చేయ లని చెప్పారు. అదేవిధంగా తిరు పతి, తిరుమలలో పార్కింగ్ ప్ రాంతాలను అభివృద్ధి చేయాలన్నా రు.
ఈ సమీవేశంలో అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి వర్చువల్గా, సివిఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ ఓ.బాలాజి, విజివో శ్రీ ఎన్. రాంకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments