శ్రీ కృష్ణజన్మాష్టమి వే
శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం లో గోకులాష్టమి ఆస్థానం నిర్వహిం చిన మరునాడు ఉట్లోత్సవాన్ని(శి క్యోత్సవం) నిర్వహించడం ఆనవాయి తీగా వస్తోంది. ఇందులోభాగంగా శ్ రీమలయప్పస్వామివారు బంగారు తిరు చ్చిపై, శ్రీకృష్ణస్వామి మరో తి రుచ్చిపై తిరువీధులలో ఊరేగుతూ పలు ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ ని తిలకించారు.
ముందుగా శ్రీమలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్ తులను ఊరేగింపుగా శ్రీ పెద్దజీ యర్ మఠానికి వేంచేపు చేశారు. అక్కడ ఆస్థానం చేపట్టారు. ఆ తరు వాత శ్రీవారి ఆలయం ఎదుట ఉట్లో త్సవం ఉత్సాహంగా జరిగింది. సా యంత్రం నుండి రాత్రి వరకు ఆద్యం తం కోలాహలంగా పలు ప్రాంతాల్లో సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికు లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్ గొన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్ రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తి రుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీ యర్స్వామి, అదనపు ఈవో శ్రీ సి .హెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కర్ శ్రీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నా రు.
No comments :
Write comments